Vegetable Price Hike: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కూరగాయల ధరలు.. డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతున్న కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి
వాతావరణంలో భిన్నమైన మార్పుల ప్రభావం వంటింటి సామాన్లపై చూపిస్తోంది. టమాటా తర్వాత ఇప్పుడు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అల్లం, వెల్లుల్లి, పసుపు, ఇలా అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. మార్కెట్లో తాజా ధరలు ఎంతో తెలుసా.. కాన్పూర్లో అల్లం కిలో రూ.260కి విక్రయిస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ ద్రవ్యోల్బణ ప్రభావం ఉత్తరప్రదేశ్లోనే కాదు, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ , హర్యానా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశం మొత్తం మీద ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
