Dharmendra Pradhan: బార్ఘర్ 2G బయో-రిఫైనరీతో ఆర్థిక వృద్ధి.. పనులను పరిశీలించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan visits BPCL 2G ethanol biorefinery: ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలన - సేవను పురస్కరించుకుని వికాస్తీర్థ యాత్రలో భాగంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని బార్గఢ్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న BPCL 2G ఇథనాల్ బయోరిఫైనరీని సందర్శించారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
