Brain Health: ఈ ఫుడ్స్‌ సైలెంట్ కిల్లర్స్‌.. ఎక్కువగా తింటే మతిమరుపుతో పాటు ఈ సమస్యలు తప్పువు

శరీర ప్రక్రియలను అమలు చేయడంలో మెదడు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో అనారోగ్యకరమైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా చిన్నవయసులోనే మతిమరుపు వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

|

Updated on: Feb 03, 2023 | 9:37 PM

శరీర ప్రక్రియలను అమలు చేయడంలో మెదడు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో అనారోగ్యకరమైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం  దెబ్బతింటుంది. ఫలితంగా చిన్నవయసులోనే మతిమరుపు వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

శరీర ప్రక్రియలను అమలు చేయడంలో మెదడు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో అనారోగ్యకరమైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా చిన్నవయసులోనే మతిమరుపు వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

1 / 5
చక్కెర రసాయనాల నుండి తయారవుతుంది. దాని అధిక వినియోగం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా ప్రమాదకరం. అనేక పరిశోధనల్లో చక్కెరను సైలెంట్‌ కిల్లర్‌గా పరిగణిస్తారు.చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మతిమరుపు లేదా మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు వస్తాయి.

చక్కెర రసాయనాల నుండి తయారవుతుంది. దాని అధిక వినియోగం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా ప్రమాదకరం. అనేక పరిశోధనల్లో చక్కెరను సైలెంట్‌ కిల్లర్‌గా పరిగణిస్తారు.చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మతిమరుపు లేదా మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు వస్తాయి.

2 / 5
పిండి, పాస్తా, కుకీలలో శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటి అధిక వినియోగం మెదడు ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది.

పిండి, పాస్తా, కుకీలలో శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటి అధిక వినియోగం మెదడు ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది.

3 / 5
మార్కెట్‌లో లభించే ప్రాసెస్ చేసిన మాంసం, పాల ఉత్పత్తులు, శుద్ధి చేసిన నూనెల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. దీనిని అసంతృప్త కొవ్వు అని కూడా అంటారు. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల మెదడులో వాపు వస్తుంది.

మార్కెట్‌లో లభించే ప్రాసెస్ చేసిన మాంసం, పాల ఉత్పత్తులు, శుద్ధి చేసిన నూనెల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. దీనిని అసంతృప్త కొవ్వు అని కూడా అంటారు. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల మెదడులో వాపు వస్తుంది.

4 / 5
ఆల్కహాల్ మన కాలేయం, పొట్టపై ​చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా, మెదడు పనితీరును కూడా తగ్గిస్తుంది. మీరు దానికి బానిసలైతే మతిమరుపును కోరి తెచ్చుకున్నట్లే.

ఆల్కహాల్ మన కాలేయం, పొట్టపై ​చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా, మెదడు పనితీరును కూడా తగ్గిస్తుంది. మీరు దానికి బానిసలైతే మతిమరుపును కోరి తెచ్చుకున్నట్లే.

5 / 5
Follow us
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు