AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taj Mahal: తాజ్‌మహల్‌ ప్రేమకి చిహ్నం.. దేశంలో చాలా కట్టడాలు ప్రేమతో ముడిపడి ఉన్నాయి..!

Taj Mahal: చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల

uppula Raju
|

Updated on: Apr 16, 2022 | 7:40 AM

Share
చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల చారిత్రక ప్రేమకథకు ప్రసిద్ధి చెందింది.

చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల చారిత్రక ప్రేమకథకు ప్రసిద్ధి చెందింది.

1 / 5
శనివార్ వాడా ప్యాలెస్ మహారాష్ట్రలోని పూణే నగరంలో నిర్మించారు. ఈ కోట బాజీరావు I, అతని రెండో భార్య మస్తానీ ఇందులో నివసించారు. నేడు ఆ భవనం అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

శనివార్ వాడా ప్యాలెస్ మహారాష్ట్రలోని పూణే నగరంలో నిర్మించారు. ఈ కోట బాజీరావు I, అతని రెండో భార్య మస్తానీ ఇందులో నివసించారు. నేడు ఆ భవనం అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

2 / 5
తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. తాజ్ మహల్ నిజమైన ప్రేమకు చిహ్నం. పాలరాతి భవనాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రసవంలో మరణించినందుకు నిర్మించాడు. ఈ వండర్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా పాపులర్.

తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. తాజ్ మహల్ నిజమైన ప్రేమకు చిహ్నం. పాలరాతి భవనాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రసవంలో మరణించినందుకు నిర్మించాడు. ఈ వండర్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా పాపులర్.

3 / 5
గుజ్రీ ప్యాలెస్ - కింగ్ మాన్ సింగ్ తోమర్ తన ప్రియమైన రాణి మృగన్య కోసం ఈ కట్టడాన్ని నిర్మించాడు. గ్వాలియర్ కోట రాతి కొండపై దీనిని నిర్మించారు.

గుజ్రీ ప్యాలెస్ - కింగ్ మాన్ సింగ్ తోమర్ తన ప్రియమైన రాణి మృగన్య కోసం ఈ కట్టడాన్ని నిర్మించాడు. గ్వాలియర్ కోట రాతి కొండపై దీనిని నిర్మించారు.

4 / 5
రూపమతి మండప్ కోట మధ్యప్రదేశ్‌లోని మండూ నగరంలో ఉంది. చివరి స్వతంత్ర పాలకుడు సుల్తాన్ బాజ్ బహదూర్.. తన భార్య రాణి రూపమతి కోసం ఈ రాజభవనాన్ని నిర్మించాడు. ఈ కోట మండపం, దాని అందమైన దృశ్యాలు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి.

రూపమతి మండప్ కోట మధ్యప్రదేశ్‌లోని మండూ నగరంలో ఉంది. చివరి స్వతంత్ర పాలకుడు సుల్తాన్ బాజ్ బహదూర్.. తన భార్య రాణి రూపమతి కోసం ఈ రాజభవనాన్ని నిర్మించాడు. ఈ కోట మండపం, దాని అందమైన దృశ్యాలు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి.

5 / 5
Follow Us
పెళ్లిలో పానీపూరి రచ్చ.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం.. కట్‌చేస్తే..
పెళ్లిలో పానీపూరి రచ్చ.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం.. కట్‌చేస్తే..
మీరు ఈ 7 తప్పులు చేస్తే.. మీరు ఎన్ని పూజలు చేసిన ఫలితం సూన్యం
మీరు ఈ 7 తప్పులు చేస్తే.. మీరు ఎన్ని పూజలు చేసిన ఫలితం సూన్యం
ఇంటికి తాళం వేసి కాశీ వెళ్లిన ఓనర్స్.. మార్నింగ్ పనిమనిషి రాగా
ఇంటికి తాళం వేసి కాశీ వెళ్లిన ఓనర్స్.. మార్నింగ్ పనిమనిషి రాగా
గరుడ పురాణం చెప్పిన పాప భయం.. ప్రేమానంద్ మహారాజ్ ఇచ్చిన సమాధానం..
గరుడ పురాణం చెప్పిన పాప భయం.. ప్రేమానంద్ మహారాజ్ ఇచ్చిన సమాధానం..
బుసలుకొట్టే విషపూరిత పాములను ఒంటెలతో ఎందుకు తినిపిస్తారు?
బుసలుకొట్టే విషపూరిత పాములను ఒంటెలతో ఎందుకు తినిపిస్తారు?
CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. ఆ 3 భాషలు నేర్చుకోవాల్సిందే!
CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. ఆ 3 భాషలు నేర్చుకోవాల్సిందే!
ఆ స్టార్ హీరో ఆ అమ్మాయి చావు బ్రతుకుల నుంచి కాపాడాడు..
ఆ స్టార్ హీరో ఆ అమ్మాయి చావు బ్రతుకుల నుంచి కాపాడాడు..
అయోధ్య కానుకల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
అయోధ్య కానుకల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..