AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taj Mahal: తాజ్‌మహల్‌ ప్రేమకి చిహ్నం.. దేశంలో చాలా కట్టడాలు ప్రేమతో ముడిపడి ఉన్నాయి..!

Taj Mahal: చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల

uppula Raju
|

Updated on: Apr 16, 2022 | 7:40 AM

Share
చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల చారిత్రక ప్రేమకథకు ప్రసిద్ధి చెందింది.

చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల చారిత్రక ప్రేమకథకు ప్రసిద్ధి చెందింది.

1 / 5
శనివార్ వాడా ప్యాలెస్ మహారాష్ట్రలోని పూణే నగరంలో నిర్మించారు. ఈ కోట బాజీరావు I, అతని రెండో భార్య మస్తానీ ఇందులో నివసించారు. నేడు ఆ భవనం అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

శనివార్ వాడా ప్యాలెస్ మహారాష్ట్రలోని పూణే నగరంలో నిర్మించారు. ఈ కోట బాజీరావు I, అతని రెండో భార్య మస్తానీ ఇందులో నివసించారు. నేడు ఆ భవనం అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

2 / 5
తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. తాజ్ మహల్ నిజమైన ప్రేమకు చిహ్నం. పాలరాతి భవనాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రసవంలో మరణించినందుకు నిర్మించాడు. ఈ వండర్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా పాపులర్.

తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. తాజ్ మహల్ నిజమైన ప్రేమకు చిహ్నం. పాలరాతి భవనాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రసవంలో మరణించినందుకు నిర్మించాడు. ఈ వండర్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా పాపులర్.

3 / 5
గుజ్రీ ప్యాలెస్ - కింగ్ మాన్ సింగ్ తోమర్ తన ప్రియమైన రాణి మృగన్య కోసం ఈ కట్టడాన్ని నిర్మించాడు. గ్వాలియర్ కోట రాతి కొండపై దీనిని నిర్మించారు.

గుజ్రీ ప్యాలెస్ - కింగ్ మాన్ సింగ్ తోమర్ తన ప్రియమైన రాణి మృగన్య కోసం ఈ కట్టడాన్ని నిర్మించాడు. గ్వాలియర్ కోట రాతి కొండపై దీనిని నిర్మించారు.

4 / 5
రూపమతి మండప్ కోట మధ్యప్రదేశ్‌లోని మండూ నగరంలో ఉంది. చివరి స్వతంత్ర పాలకుడు సుల్తాన్ బాజ్ బహదూర్.. తన భార్య రాణి రూపమతి కోసం ఈ రాజభవనాన్ని నిర్మించాడు. ఈ కోట మండపం, దాని అందమైన దృశ్యాలు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి.

రూపమతి మండప్ కోట మధ్యప్రదేశ్‌లోని మండూ నగరంలో ఉంది. చివరి స్వతంత్ర పాలకుడు సుల్తాన్ బాజ్ బహదూర్.. తన భార్య రాణి రూపమతి కోసం ఈ రాజభవనాన్ని నిర్మించాడు. ఈ కోట మండపం, దాని అందమైన దృశ్యాలు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి.

5 / 5
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు