WTC Finals 2021: వరుణుడి రాకతో మొదటి సెషన్ ఆట రద్దు.. చిత్తడిగా మారిన స్టేడియం..
క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి.
Most Read Stories