పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
కలశం, పూర్ణ కుంభ సంప్రదాయం పురాతనమైనది. వేద సంప్రదాయాలకు ఆచారాలకు మూలం. కలశాన్ని ప్రతిష్టించకుండా లేదా పూజా స్థలంలో కలశాన్ని ప్రతిష్టించకుండా ఏ పూజ నిర్వహించబడదు. కలశం లేదా కుంభం గురించి ఋగ్వేదంలో ప్రస్తావించబడిన మంత్రాలలో వివరించబడింది. ఈ రోజు కలశంలో మామిడి ఆకులు, కొబ్బరి కాయను ఎందుకు పెడతారో తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
