Tirumala: తిరుమల శ్రీవారికి భక్తులకు కీలక అలెర్ట్.. అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచన
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను దేశవిదేశాల్లోని వివిధ ప్రాంతాలలో ఉన్న భక్తులు కొలుచుకుంటారు. తిరుమల శ్రీవారిని నిత్యం వేల మంది దర్శించుకుని తన్మయత్వానికి లోనవుతారు. ఎన్నిసార్లు చూసినా తనివితీరని దివ్యమంగళ రూపం ఆయనది. భక్తుల కోర్కెలు తీర్చే వెంకన్నకు వచ్చే కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
