Tirupati: అంగరంగ వైభవంగా జరిగిన గరుడ వాహన సేవ.. లక్ష్మీకాసుల మాల ధరించి శ్రీదేవి భూదేవిలతో భక్తులకు దర్శనం..
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ భక్తులను ప్రసన్నం చేస్తున్నారు శ్రీవారు. బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజైన శుక్రవారం రాత్రి శ్రీమలయప్పస్వామి తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
