Unique Temple: మీకు తెలుసా.. కాశీ తర్వాత పితృకర్మలకు పవిత్ర క్షేత్రం..ఈ పుష్కరిణిలో అస్థికలు కల్పితే సాలగ్రామ శిలలుగా మారతాయట
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు రకరకాల అవతారాలను దాల్చాడు. ఈ అవతారాల్లో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. శ్రీ మహా విష్ణు రెండోది కూర్మావతారం. ఈ అవతారంలో భక్తులతో పూజలను అందుకుంటున్న ఏకైక ఆలయం శ్రీ కూర్మ. ఈ ఆలయం అంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో ఉంది. ఇలాంటి ఆలయం మన దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా లేదు. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా ప్రసిద్దిగాంచిన ఈ ఆలయం ఎన్నో విశిష్టలను సొంతం చేసుకుంది. ఈ రోజు శ్రీ కూర్మ క్షేత్రం

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
