ఈ క్షేత్రాలను దర్శిస్తే చాలు.. పంచ భూతల దీవెనలు.. కచ్చితంగా వెళ్ళాలి..
హిందువులు పవిత్రంగా భావించే పృథ్వి లింగం, జల లింగం, అగ్ని లింగం, వాయు లింగం, ఆకాశ లింగం దేవాలయాలను పంచ భూత స్థలాలు అంటారు. వీటికి ఏటా చాలామంది భక్తిలు వెళ్తూ ఉంటారు. దర్శనం చేసుకొని తరిస్తారు. మరి పంచ భూత లింగ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి.? ఈరోజు రోజు తెలుసుకుందాం రండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
