2 / 5
ప్రతి సంవత్సరం, మేము ఐకానిక్ భవనాల ప్రతిరూపం రూపంలో మండపాలను నిర్మిస్తామని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సుజిత్ బోస్ చెప్పారు. ఇంతకుముందు.. పారిస్ ఒపెరా, కేదార్నాథ్ , పూరి జగన్నాథ ఆలయం థీమ్ లతో దుర్గమ్మ మండలపాలను నిర్మించామని తెలిపారు.