కైలాసగిరి టూరిజంలో కొత్త మణిహారం.. భారీ త్రిశూలం ప్రత్యేక ఆకర్షణ
Kailasagiri Trishul: విశాఖ పర్యటక సిగలో మరో కొత్త ఆకర్షణ. సాగర తీరంలోని కైలాసగిరిపై మరో అద్భుత పర్యటక ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. 65 అడుగుల పొడవైన భారీ డమరుకంతో కూడిన త్రిశూలన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కైలాసగిరిపై శివ పార్వతుల విగ్రహాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక గ్లాస్ బ్రిడ్జ్ అదనపు ఆకర్షణ.. ఇప్పుడు ఏర్పాటు చేసిన భారీ త్రిశూలం.. విశాఖలోని ముఖ్య ప్రాంతాల నుంచి ఎక్కడ నుంచి కైలాసగిరి వైపు చూసిన కనిపించేలా ఏర్పాటు చేశారు. రాత్రిపూట దీని ఆకర్షణ మరింత అద్భుతం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
