Vaishno Devi’s Navaratri 1stday: కరోనా నిబంధనల మధ్య ప్రారంభమైన వైష్ణవిదేవి అమ్మవారి శార్దియా నవరాత్రి వేడుకలు

హిందువుల ఆరాధ్య దైవం. ప్రముఖ మాతా వైష్ణోదేవి ఆలయంలో శార్దియా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వతంలో కొలువైన అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించారు. వైష్ణవీదేవిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు కోరారు.

|

Updated on: Apr 13, 2021 | 10:31 AM


ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వేలాది మంది యాత్రికులు నవరాత్రాలలో మాతా వైష్ణో దేవిని సందర్శిస్తారు, అయితే ఈ సంవత్సరం COVID-19 కేసుల సంఖ్య పెరగడం వల్ల, శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికుల రక్షణ కోసం ప్రయాణం సులభతరం చేయడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. . వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ.. దేవస్థానం బోర్డ్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. రంగు రంగుల విద్యుద్దీపాలు, గులాబీలు, ఆర్కిడ్‌, బంతి పువ్వులతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దింది.

ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వేలాది మంది యాత్రికులు నవరాత్రాలలో మాతా వైష్ణో దేవిని సందర్శిస్తారు, అయితే ఈ సంవత్సరం COVID-19 కేసుల సంఖ్య పెరగడం వల్ల, శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికుల రక్షణ కోసం ప్రయాణం సులభతరం చేయడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. . వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ.. దేవస్థానం బోర్డ్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. రంగు రంగుల విద్యుద్దీపాలు, గులాబీలు, ఆర్కిడ్‌, బంతి పువ్వులతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దింది.

1 / 5
 వైష్ణవదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు.  కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను శానిటైజేషన్‌ చేయడంతో పాటు భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. 'నవరాత్రి' మొదటి రోజున ఘనంగా పూజలను నిర్వహిస్తున్నారు. అమ్మవారి  'దర్శనం' కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు ఆలయంలోకి ప్రవేశించాలంటే. తప్పనిసరిగా కరోనా టెస్టులను నిర్వహించుకున్న RT-PCR నివేదికను సమర్పించాలని కోరారు.

వైష్ణవదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను శానిటైజేషన్‌ చేయడంతో పాటు భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. 'నవరాత్రి' మొదటి రోజున ఘనంగా పూజలను నిర్వహిస్తున్నారు. అమ్మవారి 'దర్శనం' కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు ఆలయంలోకి ప్రవేశించాలంటే. తప్పనిసరిగా కరోనా టెస్టులను నిర్వహించుకున్న RT-PCR నివేదికను సమర్పించాలని కోరారు.

2 / 5
దేశం లో కరోనా సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను శానిటైజేషన్‌ చేయడంతో పాటు భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు.  అంతేకాదు ఈ కరోనా వైరస్ బారినుంచి మానవాళి బయటపడాలని కొందరు భక్తులు కోరుతున్నారు.

దేశం లో కరోనా సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను శానిటైజేషన్‌ చేయడంతో పాటు భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ కరోనా వైరస్ బారినుంచి మానవాళి బయటపడాలని కొందరు భక్తులు కోరుతున్నారు.

3 / 5
శార్దియా నవరాత్రి సందర్భంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి హారతి ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కళాకరులు భజనలతో పాటు భైంట్‌ ప్రదర్శనలు చేపట్టానున్నారు. అలాగే లోక కల్యాణార్థం శత చండి మహాయాగం సైతం నిర్వహించనున్నారు. ఉత్సవాలను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది.

శార్దియా నవరాత్రి సందర్భంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి హారతి ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కళాకరులు భజనలతో పాటు భైంట్‌ ప్రదర్శనలు చేపట్టానున్నారు. అలాగే లోక కల్యాణార్థం శత చండి మహాయాగం సైతం నిర్వహించనున్నారు. ఉత్సవాలను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది.

4 / 5
శరద్ (శరదృతువు) నవరాత్ర వేడుకలను వైష్ణవి దేవి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. దుర్గాదేవిని.. తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు. ఈ  తొమ్మిది రోజులలో, భక్తులు దుర్గాదేవిని అత్యంత భక్తితో పూజిస్తారు. ర్గాదేవి మహిషాసుర అనే రాక్షసుడిపై విజయం సాధించినందుకు గుర్తుగా శరద్ నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. చెడుపై మంచి విజయానికి గుర్తు అని భక్తుల నమ్మకం.

శరద్ (శరదృతువు) నవరాత్ర వేడుకలను వైష్ణవి దేవి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. దుర్గాదేవిని.. తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజులలో, భక్తులు దుర్గాదేవిని అత్యంత భక్తితో పూజిస్తారు. ర్గాదేవి మహిషాసుర అనే రాక్షసుడిపై విజయం సాధించినందుకు గుర్తుగా శరద్ నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. చెడుపై మంచి విజయానికి గుర్తు అని భక్తుల నమ్మకం.

5 / 5
Follow us
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు