Vaishno Devi’s Navaratri 1stday: కరోనా నిబంధనల మధ్య ప్రారంభమైన వైష్ణవిదేవి అమ్మవారి శార్దియా నవరాత్రి వేడుకలు
హిందువుల ఆరాధ్య దైవం. ప్రముఖ మాతా వైష్ణోదేవి ఆలయంలో శార్దియా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వతంలో కొలువైన అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించారు. వైష్ణవీదేవిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు కోరారు.
Most Read Stories