కార్తీక మాసంలో తెరచుకున్న సంతాన గుహలు.. ఇక్కడ నిద్ర చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకం
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్టత, ఒక్కో ఆలయంలో ఒక్కో ఆచారం మనం చూస్తూనే ఉంటాము. ఇలాంటి వాటిలో ఒకటే సంతాన గుహలు. ఇవి ఏలూరు జిల్లాలోని కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఉన్నాయి. ఈ గుహలను ఆంధ్రా అజంతా గుహలుగా పిలుస్తారు. వాడుక బాషలో బౌద్ద గుహలు. ఐతే వీటికి సంతాన గుహలు అని ఎందుకు పేరు వచ్చింది. అంటే అక్కడ పిల్లలకోసం పానాసారం పడతారు మహిళలు. అంటే తడి బట్టలతో గుహ ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తూ నిద్రపోతారు. ఇలా చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ ప్రాంతంలో ప్రభలంగా కనిపిస్తుంది. ఇంతకీ ఆగుహలోపల ఏముందో తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
