Nara Lokesh: తాడిపత్రిలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర.. తరలివచ్చిన ప్రజలు..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. 67వ రోజు తాడిపత్రి నియోజకవర్గంలో లోకేశ్ తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రకు భారీగా జనాలు తరలివచ్చారు.

1 / 15

2 / 15

3 / 15

4 / 15

5 / 15

6 / 15

7 / 15

8 / 15

9 / 15

10 / 15

11 / 15

12 / 15

13 / 15

14 / 15

15 / 15
