కశ్మీర్ నుంచి కుంకుమపువ్వు, సుందర్బన్ నుంచి తేనె, అరకు నుంచి టీ… G20 అతిథులకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారో తెలుసుకోండి
G20 Summit: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన అతిథులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం అద్భుతమైన హస్తకళలను బహుమతులుగా అందజేశారు. వీటిలో కశ్మీరీ కుంకుమపువ్వు నుంచి డార్జిలింగ్ టీ, ఖాదీ స్కార్ఫ్, కంజీవరం, బనారసి సిల్క్ స్టోల్ పెర్ఫ్యూమ్ల వరకు అన్నీ ఉన్నాయి.
Most Read Stories