Tirumala – CM Jagan Mohan Reddy: శ్రీవారి సన్నిధిలో పట్టుపంచెలో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…
Tirumala Brahmotsavams - AP CM YS Jagan: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా వైభవంగా జరుగుతున్నాయి.శ్రీవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, సారె దేవదేవునికి సమర్పించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలను సీఎం జగన్ సమర్పించారు.
Most Read Stories