BJP: ధర్మేంద్ర ప్రధాన్ రోడ్ షోకు కదం తొక్కిన జనం.. సంబల్పుర్ రోడ్లు కాషాయమయం
ఒడిశాలోని సంబల్పుర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఒకవైపు ప్రధాని మోదీ రాష్ట్రాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. అభ్యర్థులు మాత్రం తమ సొంత నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
Most Read Stories