Amit Shah in Hyderabad: కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణలో వైభవంగా విమోచన దినోత్సవం.. అమిత్ షా..(ఫొటోస్)
Telangana: తెలంగాణలో విమోచన దినోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలు శోభాయమానంగా మారాయి.కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న విమోచన వేడుకలకు కేంద్రం హోంమంత్రి అమిత్ షా(Amit Shah) హాజరయ్యారు.
Most Read Stories