Isha Foundation: కార్తీక దీపాల నడుమ వెలిగిపోతున్న ఆది యోగి.. ఈషా ఫౌండేషన్ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు..
ఈరోజు కార్తీక సోమవారం, పైగా పౌర్ణిమ సందర్బంగా వేలదా దీపాలను వెలిగించారు భక్తులు. వేల కార్తీకదీప కాంతుల నడుమ ఈ ప్రాంగణం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ధ్యానలింగం, లింగభైరవి ఆలయాలు, తీర్థ కుండ్లు, నంది, ఆదియోగి తదితర ప్రాంతాలు మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు. నీలి వర్ణ కాంతులతో ఆదియోగి ఈశ్వరుడి విగ్రహం అత్యంత రమణీయంగా కనిపించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
