PM Modi: అట్టహాససంగా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. ఎక్స్క్లూజివ్ ఫొటోలు మీకోసం..
పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7.15కి పార్లమెంట్ వద్దకు వచ్చి ప్రధాని మోదీ.. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత.. 7.30కి గణపతి హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
