కూలీ పనిస్థలమే కళ్యాణ మండపం.. ఉపాధిహామీ దంపతుల షష్టిపూర్తి వేడుకకు ఫిదా అవుతున్న జనం!
మహబూబాబాద్ జిల్లాలో ఉపాధిహామీ కూలి దంపతుల షష్టిపూర్తి వేడుక వినూత్న రీతిలో జరిగింది.పని ప్రదేశంలో తోటి కూలీలే బంధుమిత్రులు, అతిధులు అయ్యారు. అక్కడ పచ్చని చెట్లే కళ్యాణ మండపం అయింది.వారికి వినూత్న రీతిలో షష్టిపూర్తి వేడుక నిర్వహించి మురిసి పోయేలా చేశారు. ఈ వినూత్న షష్టిపూర్తి వేడుక మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
