అదృష్టం అంటే వీరిదేరా బాబు.. దీపావళి తర్వాత లక్కే లక్కు!
దీపావళికి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానున్నది. ముఖ్యంగా గ్రహాల్లో ఎంతో శక్తివంతమైన శని, శుక్రగ్రహాలు కలిసి శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పాటు చేయనున్నాయి. దీని వలన ఐదు రాశుల వారికి అదష్టం కలిసి రానున్నది. ఈ సంవత్సరం అక్టోబర్ 20న దీపావళి పండగ జరగనుంది. దీంతో పండగ తర్వాత ఏ ఐదు రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5