రూ.50 లక్షలు ధర పలికిన క్రోబా గుర్రం..మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణ.. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం
పశ్చిమ మహారాష్ట్రలోని అక్లూజ్లోని గుర్రపు మార్కెట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ జాతుల గుర్రాలను ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తారు. ఈ గుర్రాల మార్కెట్లో ప్రతి ఏటా 7 నుంచి 8 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ఈ మార్కెట్ను అక్లూజ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ నిర్వహిస్తుంది. ప్రత్యేకించి ఈ ఏడాది రూ.50 లక్షల విలువైన గుర్రం అమ్మకానికి వచ్చింది. ఇదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
