సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్కు సవాల్ ఈ స్వామివారి విగ్రహం.. నాభి నుంచి శ్వేధం.. నేటికీ స్వామివారు నిజరూపంలో ఉన్నారని భక్తుల నమ్మకం... దేశంలో ఎన్నో నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. కానీ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం.. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం.. దేశంలో ఏకైక ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామీ ఆలయం. ఎంతో మహిమ, విశిష్టత కల్గిన ఆలయంలో స్వామి వారు శ్రీ ఖాద్రి నరసింహునిగా పూజలందుకుంటున్నారు. కాటమ రాయుడా కదిరి నరసింహుడా అంటూ నిత్యం పూలందుకుంటున్న ఆ మహిమాన్విత క్షేత్రం చూడాలంటే..శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్లాల్సిందే. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తరువాత అంత ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
