IND vs ENG: మరికొన్ని గంటల్లో భారత్ vs ఇంగ్లాండ్ హై వోల్టేజ్ మ్యాచ్.. సెమీస్ రేసులో నిలవాలంటే గెలవాల్సిందే
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ ఉత్కంఠ దశకు చేరుకుంది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఉన్న భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మరో ముఖ్యమైన మ్యాచ్కు సిద్ధమైంది. ఈరోజు గ్కెబెర్హానాలోని సెయింట్ జార్జ్ పార్క్లో భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
Most Read Stories