AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 5 ఆహారాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వేడి చేసి తినకూడదు.. అలా చేస్తే విషంతో సమానం!

ఏదైనా ఆహారం మిగిలిపోతే, మరుసటి రోజు దాన్ని వేడి చేసి తినటం మనకు అలవాటు. మిగిలిపోయిన ఆహారాన్ని వృథా చేయకూడదనే భావనతోనే దాదాపు అందరూ ఇదే చేస్తుంటారు. ఇది సరైన పద్దతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని ఆహారాలను మళ్లీ వేడి చేసి తినటం వల్ల అది మీ ఆరోగ్యానికి విషంతో సమానం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, శరీరంలో దోషాలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని తినేవారిలో పేగు ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. పేగు సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంది.

Jyothi Gadda
|

Updated on: Nov 06, 2023 | 11:36 AM

Share
బియ్యంతో చేసిన ఆహారం, అన్న వంటివి కూడా మళ్లీ వేడి చేయకూడదు. చాలా ఇళ్లలో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి అన్నం ఒకేసారి తయారు చేస్తారు. ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం, కోల్డ్ రైస్‌ను మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది.

బియ్యంతో చేసిన ఆహారం, అన్న వంటివి కూడా మళ్లీ వేడి చేయకూడదు. చాలా ఇళ్లలో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి అన్నం ఒకేసారి తయారు చేస్తారు. ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం, కోల్డ్ రైస్‌ను మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది.

1 / 5
బంగాళదుంపలలో స్టార్చ్ ఉంటుంది. ఇది మళ్లీ వేడిచేసినప్పుడు విచ్ఛిన్నమవుతుంది. విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ విషం కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

బంగాళదుంపలలో స్టార్చ్ ఉంటుంది. ఇది మళ్లీ వేడిచేసినప్పుడు విచ్ఛిన్నమవుతుంది. విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ విషం కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

2 / 5
చికెన్‌ని మళ్లీ వేడి చేయడం వల్ల దాని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. వేరే రూపాన్ని తీసుకుంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఉడికించిన చికెన్‌ను మైక్రోవేవ్‌లో ఉంచినట్లయితే, బ్యాక్టీరియా మాంసం అంతటా వ్యాపిస్తుంది.

చికెన్‌ని మళ్లీ వేడి చేయడం వల్ల దాని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. వేరే రూపాన్ని తీసుకుంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఉడికించిన చికెన్‌ను మైక్రోవేవ్‌లో ఉంచినట్లయితే, బ్యాక్టీరియా మాంసం అంతటా వ్యాపిస్తుంది.

3 / 5
గుడ్డులో ప్రొటీన్ ఉంటుంది. మళ్లీ వేడిచేసినప్పుడు హానికరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటివి ఎటాక్‌ చేసే ప్రమాదం ఉంది.

గుడ్డులో ప్రొటీన్ ఉంటుంది. మళ్లీ వేడిచేసినప్పుడు హానికరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటివి ఎటాక్‌ చేసే ప్రమాదం ఉంది.

4 / 5
బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలతో చేసిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినకూడదు. ఇందులో నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రోసమైన్‌గా మారుతుంది. నైట్రోసమైన్ ఒక క్యాన్సర్ కారకం. నైట్రోసమైన్‌లను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలతో చేసిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినకూడదు. ఇందులో నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రోసమైన్‌గా మారుతుంది. నైట్రోసమైన్ ఒక క్యాన్సర్ కారకం. నైట్రోసమైన్‌లను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

5 / 5
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట