Indian Railways: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. మారిన రైలు టైమింగ్స్.. కొత్తగా..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి-కరీంనగర్ ఎక్స్ప్రెస్ రైలు టైమింగ్స్లో మార్పులు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన జారీ చేసింది. ఈ రైలు కొత్త టైమింగ్స్ ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
