100 ఏళ్లనాటి పురాతన గంధర్వ మహల్.. ఎక్కడో కాదు మన ఏపీలోనే.. చూస్తే స్టన్..
ఓ జమీందారు కలల సౌధం ఆ గంధర్వమహల్ నిర్మాణం. పల్లెటూరులో కళ్ళు చెందిరే డిజైన్లు, విదేశీ వస్తువులతో మహల్ నిర్మాణం నేటికీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయిన్పటికీ చెక్కు చెదరని భవంతిగా చరిత్రకెక్కింది. అదే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో నిర్మించిన గంధర్వ మహల్. రాజస్థాన్ విహార యాత్రకు వెళ్లిన ఆ యువ జమీందారుకు తన స్వగ్రామంలో అందమైన ప్యాలస్ నిర్మించాలన్న సంకల్పించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
