తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుక.. కోట్ల విలువైన వైజయంతీ మాల.. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు..!
తిరుమల శ్రీవారి ఆభరణాల్లో మరో ఖరీదైన హారం వచ్చి చేరింది. టీటీడీ మాజీ చైర్మన్ డికె ఆదికేశవ నాయుడు మనవరాలు చైతన్య తిరుమల శ్రీవారికి భారీగా బంగారు కానుకలు సమర్పించారు. తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవార్లకు వైజయంతి మాలను సమర్పించారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను శుక్రవారం రోజు కానుకగా అందజేయనున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
