IPL 2024: ఐపీఎల్ నుంచి ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు ఔట్.. ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయర్..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ 17 ప్రారంభానికి ముందు గాయపడిన టీమిండియా ఆటగాళ్లు ఫిట్నెస్ టెస్ట్ ద్వారా సర్టిఫికెట్ పొందాలని బీసీసీఐ సూచించింది. దీని ప్రకారం కొందరు ఆటగాళ్లు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ టెస్ట్ చేయించుకున్నారు. కొందరికి బ్యాడ్ న్యూస్ రాగా, మరికొందరికి గుడ్ న్యూస్ అందించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
