AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Test Championship: రెండవ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ షురూ.. ఈ సారి మార్పులు ఇవే..!

మొదటి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో న్యూజిలాండ్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్, కివీస్ టీంలు తలపడగా, కివీస్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడి తొలి డబ్ల్యూటీసీ ట్రోఫీని అందుకుంది.

Venkata Chari
|

Updated on: Jul 01, 2021 | 2:32 PM

Share
World Test Championship: మొదటి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో న్యూజిలాండ్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్, కివీస్ టీంల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడి న్యూజిలాండ్ తొలి డబ్ల్యూటీసీ ట్రోఫీని అందుకుంది.

World Test Championship: మొదటి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో న్యూజిలాండ్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్, కివీస్ టీంల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడి న్యూజిలాండ్ తొలి డబ్ల్యూటీసీ ట్రోఫీని అందుకుంది.

1 / 5
రెండవ డబ్ల్యూటీసీ భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో తెరలేవనుంది. 2021-23 మధ్య జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌ కాస్త భిన్నంగా మొదలుకానుంది. తొలి డబ్ల్యూటీసీలో మాదిరిగా సిరీస్‌లో మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా కాకుండా ప్రతి మ్యాచ్‌కు ఒకే రీతిలో పాయింట్లు కేటాయించనున్నారు.

రెండవ డబ్ల్యూటీసీ భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో తెరలేవనుంది. 2021-23 మధ్య జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌ కాస్త భిన్నంగా మొదలుకానుంది. తొలి డబ్ల్యూటీసీలో మాదిరిగా సిరీస్‌లో మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా కాకుండా ప్రతి మ్యాచ్‌కు ఒకే రీతిలో పాయింట్లు కేటాయించనున్నారు.

2 / 5
లీగ్‌ దశలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య ఫైనల్‌ నిర్వహిస్తారు. ఈ కొత్త పాయింట్ల విధానానికి ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం లభించాల్సి ఉంది.

లీగ్‌ దశలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య ఫైనల్‌ నిర్వహిస్తారు. ఈ కొత్త పాయింట్ల విధానానికి ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం లభించాల్సి ఉంది.

3 / 5
ఇంతకుముందు సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించేవారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే గెలిచిన జట్టుకు మ్యాచ్‌కు 60 పాయింట్లు, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే మ్యాచ్‌కు 40 పాయింట్లు ఇచ్చేవారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి కరోనా కారణంగా అత్యధిక పాయింట్లు సాధించిన రెండు జట్ల మధ్య కాకుండా గెలుపు శాతం ఆధారంగా ఫైనలిస్టును నిర్ణయించారు.

ఇంతకుముందు సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించేవారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే గెలిచిన జట్టుకు మ్యాచ్‌కు 60 పాయింట్లు, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే మ్యాచ్‌కు 40 పాయింట్లు ఇచ్చేవారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి కరోనా కారణంగా అత్యధిక పాయింట్లు సాధించిన రెండు జట్ల మధ్య కాకుండా గెలుపు శాతం ఆధారంగా ఫైనలిస్టును నిర్ణయించారు.

4 / 5
కొత్త విధాంలో ఒక్కో  సిరీస్‌కు 120 పాయింట్లు కాకుండా సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా.. ప్రతి మ్యాచ్‌కు సమాన పాయింట్లుంటాయి. మ్యాచ్‌ గెలిస్తే 12 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లు లభిస్తాయి. గెలిచిన పాయింట్ల శాతం ఆధారంగా జట్లకు ర్యాంకింగ్‌ కేటాయిస్తారు.

కొత్త విధాంలో ఒక్కో సిరీస్‌కు 120 పాయింట్లు కాకుండా సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా.. ప్రతి మ్యాచ్‌కు సమాన పాయింట్లుంటాయి. మ్యాచ్‌ గెలిస్తే 12 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లు లభిస్తాయి. గెలిచిన పాయింట్ల శాతం ఆధారంగా జట్లకు ర్యాంకింగ్‌ కేటాయిస్తారు.

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?