Champions Trophy: పాకిస్తాన్కు భారీ షాక్.. మారనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వేదిక.. టోర్నీ జరిగేది ఎక్కడంటే?
ICC Champions Trophy 2025: ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ICC టోర్నమెంట్ 2025లో నిర్వహించనున్నారు. భారత్తో పాటు అన్ని దేశాలు పాకిస్థాన్ను సందర్శించాల్సి ఉంది. అయితే, రాజకీయ, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు ఇంకా పాకిస్థాన్కు వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత ప్రభుత్వం, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
