IPL 2024: ఎంఎస్ ధోని కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంభీర్.. ఇలా షాక్ ఇచ్చావేంటి బ్రో అంటోన్న ఫ్యాన్స్
IPL 2024: ఐపీఎల్ 2024 (IPL 2024) 22వ మ్యాచ్ ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు మహేంద్ర సింగ్ ధోని గురించి KKR మెంటర్ గౌతమ్ గంభీర్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు. భారతదేశం చూసిన అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఎవరూ ఆ స్థాయికి చేరుకోలేరు. అతను మూడు ఐసీసీ టైటిళ్లను గెలుచుకున్నాడు. విదేశాల్లో భారత్ను విజయపథంలో నడిపించాడు.
Most Read Stories