Virat Kohli: విరాట్ కోహ్లీతో ఉన్న ఈ ఇద్దరు కుర్రాళ్లు ఓ స్టార్ క్రికెటర్ కుమారులు తెలుసా? ఎవరో గుర్తుపట్టారా?
కోహ్లీని చూడడానికి చాలామంది అభిమానులు తరలివచ్చారు. అందులో టీమిండియా లెజెండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు కూడా ఉన్నారు. మ్యాచ్ తర్వాత కోహ్లీతో కలిసి ఫొటోలు దిగారు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
Most Read Stories