Dhone 200: ధోనీ ఖాతాలో మరో సరికొత్త రికార్డు.. స్పెషల్ ట్రీట్ ఇచ్చిన సీఎస్కే సభ్యులు..
మరో రికార్డు సృష్టించాడు జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోని ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తం 237 మ్యాచ్లు ఆడాడు. 39 సగటుతో 5004 పరుగులు కూడా చేశాడు. 24 అర్ధ సెంచరీలు సాధించాడు. అజేయంగా 84 పరుగులు చేయడం ధోనీ ప్రత్యేకత.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
