Venkatesh: క్రీడా దిగ్గజాలతో వెంకీ మామ.. సెల్ఫీలతో సందడి.. ఫొటోస్ వైరల్
బుధవారం (నవంబర్ 16) ముంబై వేదికగా జరిగిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. అందులో ఫుట్ బాల్ దిగ్గజం బెక్హమ్, హీరో రణ్బీర్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, మాధురీ దీక్షిత్ ఉన్నారు. ఇక టాలీవుడ్ కు చెందిన విక్టరీ వెంకటేష్ కూడా ఈ మ్యాచ్లో సందడి చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5