Nandamuri Balakrishna: ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనంలో బాలయ్య కుటుంబం సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు. .

Nandamuri Balakrishna: ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనాన్ని టీడీపీ ప్రతినిధుల బృందంతో పాటు సినీ హీరో, రాజకీయ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, ఆయన రెండో కుమార్తె తేజస్విణి సందర్శించారు.

|

Updated on: Jun 05, 2023 | 4:11 PM

ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం అస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఆ క్రమంలోనే ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని ఈ బృందం సందర్శించింది. 

ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం అస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఆ క్రమంలోనే ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని ఈ బృందం సందర్శించింది. 

1 / 5
ఈ ప్రతినిధుల బృందంలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, ఆయన రెండో కుమార్తె తేజస్విణి ఉన్నారు. 

ఈ ప్రతినిధుల బృందంలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, ఆయన రెండో కుమార్తె తేజస్విణి ఉన్నారు. 

2 / 5
ప్రతినిధుల బృందంతో పాటు టీడీపీ జాతీయ ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు.

ప్రతినిధుల బృందంతో పాటు టీడీపీ జాతీయ ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు.

3 / 5
ఇక ఈ బృంధంతో ఎన్ఆర్ఐ టీడీపీ ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం కూడా కలిసి సందడి చేశారు. 

ఇక ఈ బృంధంతో ఎన్ఆర్ఐ టీడీపీ ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం కూడా కలిసి సందడి చేశారు. 

4 / 5
ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow us