EV Scooters: మధ్యతరగతి ప్రజల పల్స్ పట్టేసిన ఈవీ కంపెనీలు.. దసరాలో దుమ్ము రేపుతున్న ఈవీ స్కూటర్లు ఇవే
ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనం అనేది నిత్యావసర వస్తువులా మారింది. పెరిగిన సౌకర్యాల నేపథ్యంలో బైక్ లేదా స్కూటర్ వాడకం తప్పనిసరైంది. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు మధ్యతరగతి ప్రజలు ఈవీ వాహనాలు ఆశ్రయిస్తున్నారు. కానీ వీటి ధరలు అధికంగా ఉండడంతో మిన్నకుండిపోతున్నారు. దీంతో ఈవీ కంపెనీలు మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఈవీ స్కూటర్లను లాంచ్ చేసి సేల్స్ పరంగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం దసరా సందర్భంగా ఈవీ స్కూటర్ కొనుగోలు చేసే వారికి రూ.లక్ష లోపు అందుబాటులో ఉన్న స్కూటర్లు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
