PM Kisan Yojana: రైతులకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ నగదు జమ.. లేకపోతే..
కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. రైతులకు ఏటా రూ.6 వేలు అందజేస్తోంది. ఏడాదికి మూడుసార్లు 2 వేల రూపాయల చొప్పున మూడు వాయిదాలలో రైతుల ఖాతాలో జమచేస్తోంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
