Budget 2024: భారతదేశ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరు? ఆసక్తికర విషయాలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట మరో రికార్డు ఉంది. కేంద్ర బడ్జెట్ 2020లో ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇది 2 గంటల 42 నిమిషాల ప్రసంగం. గతేడాది దాదాపు 1.5 గంటల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్పై సామాన్యులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఈ బడ్జెట్పై పెద్దగా ఆశించవద్దని ఇప్పటికే ప్రకటించారు..
Most Read Stories