India: భారత్ పౌరసత్వం వదులుకుంటున్న లక్షలాది మంది ఎన్నారైలు.. కారణం ఇదే..!
భారత్ నుంచి పౌరసత్వాన్ని వదులుకనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత పన్నెండున్నర ఏళ్లలో దాదాపు 17,50,466 మంది ఇండియా నుంచి తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ అన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
