Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడిరోడ్డుపై దగ్ధమైన మరో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే కంగుతింటారు

పెట్రో ధరల మంటతో చాలామంది ఈ మధ్య ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లుతున్నారు. వందదాటింది పెట్రోల్‌ ఏం చేస్తారు చెప్పండి. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేవారు సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత వచ్చింది.

Viral Video: నడిరోడ్డుపై దగ్ధమైన మరో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే కంగుతింటారు
electric scooter catches fire
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 30, 2022 | 7:10 PM

పెట్రో ధరలు(Fuel Prices) మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న ఘటనలు ఈ వాహనాలు వినియోగంపై భయాన్ని పురిగొల్పుతున్నాయి. ఇటీవల Ola ఎలక్ట్రిక్, Okinawa ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగి దగ్ధమైన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ ఘటనలపై చర్చ జరుగుతుండగానే.. తాజాగా  ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో నడిరోడ్డుపై మంటలు చెలరేగాయి. ఉత్తర చెన్నై(North Chennai) సమీపంలోని మంజంపాక్కం ప్రాంతంలోని మధుర టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమంత్ బెనర్జీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. 4 రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు 4 రిపోర్ట్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఈ నేపథ్యంలో వేసవిలో ఉష్టోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ నమోదయ్యే మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎలక్ట్రిక్ వాహనాల  తయారీదారులకు, వినియోగదారులకు రాయితీలు కూడా ఇస్తూ ప్రోత్సహిస్తోంది. తాజా ఘటనల నేపథ్యంలో కేంద్రం అలెర్టయ్యింది. భద్రత, ఇతర ప్రమాణాల విషయంలో.. తాజా కేసులపై దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించింది.

Also Read: ఒంట్లో బాలేదంటూ హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన బాలిక.. ఆస్పతికి తీసుకువెళ్లగా పిడుగులాంటి వార్త

కేసులు లేకుంటే వేస్ట్.. లీడర్‌పై కేసులు మస్ట్!
కేసులు లేకుంటే వేస్ట్.. లీడర్‌పై కేసులు మస్ట్!
ప్రసాదం కోసం మాత్రమే ఆలయంలోకి వచ్చిన ఈ భక్తులు ఎవరంటే..?
ప్రసాదం కోసం మాత్రమే ఆలయంలోకి వచ్చిన ఈ భక్తులు ఎవరంటే..?
మీ ముఖాన్ని ‘ఏఐ’ దొంగిలిస్తోందా?ఘిబ్లీ ఆర్ట్‌పై తెలుసుకోవాల్సిందే
మీ ముఖాన్ని ‘ఏఐ’ దొంగిలిస్తోందా?ఘిబ్లీ ఆర్ట్‌పై తెలుసుకోవాల్సిందే
గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నిఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నిఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
రాత్రి పూట ముళ్ల పొదల్లో నుంచి వింత శబ్ధాలు!
రాత్రి పూట ముళ్ల పొదల్లో నుంచి వింత శబ్ధాలు!
ఏప్రిల్‌లో స్మార్ట్ ఫోన్ల జాతర..కొత్తగా విడుదల కానున్న ఫోన్లు ఇవే
ఏప్రిల్‌లో స్మార్ట్ ఫోన్ల జాతర..కొత్తగా విడుదల కానున్న ఫోన్లు ఇవే
కంచ గచ్చిబౌలి భూములపై సమగ్ర నివేదికను సమర్పించండి.. కేంద్రం లేఖ..
కంచ గచ్చిబౌలి భూములపై సమగ్ర నివేదికను సమర్పించండి.. కేంద్రం లేఖ..
ఆదిత్య 369 రీ రిలీజ్.. హీరోయిన్ మోహినీ ఇప్పుడెలా ఉందో చూశారా?
ఆదిత్య 369 రీ రిలీజ్.. హీరోయిన్ మోహినీ ఇప్పుడెలా ఉందో చూశారా?
జట్టు మారనున్న జైస్వాల్‌! ఎందుకంటే..?
జట్టు మారనున్న జైస్వాల్‌! ఎందుకంటే..?
ఈ నైపుణ్యాలుంటే కోరినంత జీతం..క్యూ కడుతున్న టాప్ కంపెనీలు
ఈ నైపుణ్యాలుంటే కోరినంత జీతం..క్యూ కడుతున్న టాప్ కంపెనీలు