‘రైతుల తరువాత..ఇప్పుడు కార్మికుల వంతు’. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్

ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల తరువాత ఇప్పుడు కార్మికులపై పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ (రాజ్యసభ) కేవలం రెండు రోజుల్లో 15 బిల్లులను ఆమోదించింది.

'రైతుల తరువాత..ఇప్పుడు కార్మికుల వంతు'. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 24, 2020 | 12:34 PM

ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల తరువాత ఇప్పుడు కార్మికులపై పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ (రాజ్యసభ) కేవలం రెండు రోజుల్లో 15 బిల్లులను ఆమోదించింది. వీటిలో మూడు బిల్లులు వివాదాస్పదమైన, కార్మిక వ్యతిరేక బిల్లులు కూడా ఉన్నాయన్నది విపక్షాల ఆరోపణ. ఈ నేపథ్యంలో రాహుల్ మోదీ సర్కార్ పై ధ్వజమెత్తారు.  రైతు బిల్లులను పార్లమెంట్ చేత ఎలాగో ఒకలా ఆమోదింప జేసి తాజాగా కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం పాటిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఒక కంపెనీలో ఉన్న కార్మికుల్లో 300 మందిని తొలగించేందుకు (లే ఆఫ్) ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆ కంపెనీ యాజమాన్యానికి వీలు కల్పించే వెసులుబాటును  ఈ బిల్లుల్లో ఓ దానిలో నిర్దేశించారు. ప్రస్తుతం ఇది 100 మంది కార్మికులకే వర్తించేలా నిబంధన ఉంది.

ప్రతిపక్షాలు లేకుండానే ఈ బిల్లులను రాజ్యసభ ఆమోదించిన విషయం గమనార్హం.

Latest Articles
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే