రేపు ముఖ్యమంత్రులతో మళ్ళీ మోదీ వీడియో కాన్ఫరెన్స్ ?

ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 17 తో అంతమయ్యే లాక్ డౌన్ ఈ కాన్ఫరెన్స్ లో ప్రధాన ఎజెండాగా ఉండవచ్ఛు. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల మార్కింగ్ రూల్స్ పై పలు రాష్ట్రాలు కేంద్రానికి తమ అభ్యంతరాలను తెలిపినట్టు సమాచారం. లక్షలాది వలస కార్మికులు తమ తమ సొంత ప్రదేశాలకు తరలి వెళ్తున్న దృష్ట్యా.. కరోనా కేసుల సంఖ్య పెరగవచ్చునని […]

రేపు ముఖ్యమంత్రులతో మళ్ళీ మోదీ వీడియో కాన్ఫరెన్స్ ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 10, 2020 | 3:23 PM

ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 17 తో అంతమయ్యే లాక్ డౌన్ ఈ కాన్ఫరెన్స్ లో ప్రధాన ఎజెండాగా ఉండవచ్ఛు. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల మార్కింగ్ రూల్స్ పై పలు రాష్ట్రాలు కేంద్రానికి తమ అభ్యంతరాలను తెలిపినట్టు సమాచారం. లక్షలాది వలస కార్మికులు తమ తమ సొంత ప్రదేశాలకు తరలి వెళ్తున్న దృష్ట్యా.. కరోనా కేసుల సంఖ్య పెరగవచ్చునని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయట.  ఇదే పరిస్థితి కొనసాగితే.. సాధారణ జన జీవన పునరుధ్ధరణ కష్ట సాద్యమని ఇవి అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కలర్ కోడ్ నిబంధనల ప్రకారం.. క్వారంటైన్ సెంటర్లను రెడ్ జోన్లుగా నోటిఫై చేయాలని కొంతమంది ముఖ్యమంత్రులు అభ్యర్థించారు. అటు-దేశంలో అనేక జిల్లాలు ఇంకా రెడ్ జోన్లలో ఉన్న విషయం గమనార్హం. ఇలా ఉండగా.. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ తౌబా ఆదివారం వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ