AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన అమిత్ షా..

కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలకు వెతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని వెంటనే చట్టాలను రద్దుచేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన అమిత్ షా..
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2020 | 12:34 AM

Share

కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలకు వెతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని వెంటనే చట్టాలను రద్దుచేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులు చేస్తున్న ధర్నాకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నాయి ఒక్క బీజేపీ తప్ప. ఇదిలా ఉంటే దేశంలోని రైతుల ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు మరింతప్రయోజనం చేకూరేలా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుందని అమిత్ షా అన్నారు. చెరుకు రైతులకు సాయం అందించేందుకు రూ. 3,500 కోట్లు మంజూరు చేసిందనిఅమిత్ షా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. దీనివల్ల 5 కోట్ల మంది చెరుకు రైతులు, వారి కుటుంబాలు సహా ఈ రంగానికి చెందిన మరో 5 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు అమిత్ షా.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం