AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Prisons: పాకిస్థాన్ జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే.. ?

పాకిస్థాన్ జైళ్లలో చాలామంది భారతీయులు ఇప్పటికీ మగ్గిపోతున్నారు. ప్రస్తుతం ఆ దేశంలోని జైళ్లలో మొత్తం 308 మంది భారతీయులు ఉన్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం భారత హై కమిషన్‌కు వెల్లడించింది. అయితే వీళ్లలో దాదాపు 266 మంది మత్స్యకారులు ఉన్నారని తెలిపింది.

Pakistan Prisons: పాకిస్థాన్ జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే.. ?
Jail
Aravind B
|

Updated on: Jul 03, 2023 | 10:41 AM

Share

పాకిస్థాన్ జైళ్లలో చాలామంది భారతీయులు ఇప్పటికీ మగ్గిపోతున్నారు. ప్రస్తుతం ఆ దేశంలోని జైళ్లలో మొత్తం 308 మంది భారతీయులు ఉన్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం భారత హై కమిషన్‌కు వెల్లడించింది. అయితే వీళ్లలో దాదాపు 266 మంది మత్స్యకారులు ఉన్నారని తెలిపింది. అలాగే 42 మంది పౌరులు ఉన్నట్లు నివేదించింది. ద్వైపాక్షిక ఒప్పంద విషయంలో భాగంగా ఈ వివరాలను భారత హైకమషన్‌కు ఈ సమాచారం తెలియజేశామని పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.అయితే ఇప్పటికే శిక్షను పూర్తి చేసుకున్న 254 మంది మత్య్సకారులు అలాగే నలుగురు పౌరులను కూడా వెంటనే జైళ్ల నుంచి విడుదల చేయాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను కోరింది.

మరో విషయం ఏంటంటే భారత్ జైళ్లలో ఉంటున్న పాకిస్థాన్ ఖైదీల వివరాలను కూడా ఢిల్లీలోని పాక్ హైకమీషన్‌కు విదేశీ వ్యవహారాల శాఖ నివేదికను వెల్లడించింది. ఈ జాబిత ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఉన్న జైళ్లలో 417 పాకిస్థానీయులు ఉన్నారు. వీళ్లలో 343 మంది పౌరులు ఉండగా.. మిగిలిన 74 మంది మత్స్యకారులు ఉన్నారు. అలాగే ఇండియాలో శిక్షను పూర్తి చేసుకున్న తమ దేశ ఖైదీలను కూడా విడుదల చేయాలని పాకిస్థాన్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా భారత్, పాకిస్థాన్‌ దేశాల్లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వివరాల జాబితాను అందించుకునే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం రెండు దేశాలు ప్రతి సంవత్సరం జనవరి 1న అలాగే జులై 1న పరస్పర సమాచారాలు అందించుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు