Kishan Reddy: పర్యావరణ పరిరక్షణకు జీవితాంతం కృషి చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

Kishan Reddy on World Environment Day: ప్రతీ ఒక్కరూ తమ జీవితాంతం పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మనం చేపట్టే ప్రతీ పనిలోనూ పర్యావరణ పరిరక్షణ చర్యలు ప్రతిబింబించేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Kishan Reddy: పర్యావరణ పరిరక్షణకు జీవితాంతం కృషి చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
Kishan Reddy

Updated on: Jun 27, 2023 | 11:14 AM

Kishan Reddy on World Environment Day: ప్రతీ ఒక్కరూ తమ జీవితాంతం పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మనం చేపట్టే ప్రతీ పనిలోనూ పర్యావరణ పరిరక్షణ చర్యలు ప్రతిబింబించేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది చేపట్టిన లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూమెంట్‌ మిషన్‌లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని సందేశాన్ని, దేశ ప్రజలు చేయాల్సిన పనుల గురించి కిషన్‌ రెడ్డి మాట్లాడారు. ప్రకృతిని విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను మనమే భరించాలనే విషయాన్ని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. పర్యావరణం బాగుంటేనే.. అంతా బాగుంటారంటూ వివరించారు.

కిషన్ రెడ్డి సందేశాన్ని వీక్షించండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..