ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు హతం

దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. ధంతరీ ప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎస్టీఎఫ్ సిబ్బంది కూంబింగ్ చేపడుతున్న సమయంలో.. మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఎస్టీఎఫ్ సిబ్బంది.. ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఏడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు హతం

Edited By:

Updated on: Jul 06, 2019 | 5:45 PM

దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. ధంతరీ ప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎస్టీఎఫ్ సిబ్బంది కూంబింగ్ చేపడుతున్న సమయంలో.. మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఎస్టీఎఫ్ సిబ్బంది.. ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఏడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us