ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కును ఢీ కొన్న కారు.. ఐదుగురు మృతి..

| Edited By:

Apr 04, 2020 | 1:04 PM

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లాలో ట్రక్కు,కారు ఢీ కొట్టుకున్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరోకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. లింబ్దీ-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై.. అటుగా వెళ్తున్న ఓ ట్రక్కును వెనకాల నుంచి వచ్చిన కారు ఢీ కొట్టడంతో కారులో ఉన్న వారు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రగాయాలపాలైన వ్యక్తిని సమీప ఆస్పత్రికి […]

ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కును ఢీ కొన్న కారు.. ఐదుగురు మృతి..
Follow us on

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లాలో ట్రక్కు,కారు ఢీ కొట్టుకున్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరోకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. లింబ్దీ-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై.. అటుగా వెళ్తున్న ఓ ట్రక్కును వెనకాల నుంచి వచ్చిన కారు ఢీ కొట్టడంతో కారులో ఉన్న వారు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రగాయాలపాలైన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.